ఏఐజేఎస్‌పై ఏకాభిప్రాయం రాలేదు: కేంద్రం
న్యూఢిల్లీ:  అఖిల భారత జుడిషియల్‌ సర్వీసెస్‌(ఏఐజేఎస్‌) ఏర్పాటుకు సంబంధించి వివిధ రాష్ట్రాలు, హైకోర్టుల మధ్య ఇంకా ఏకాభిప్రాయం రాలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చా…
తరలి వచ్చిన అంబానీ కుటుంబం
ముంబై: మహారాష్ట్ర  ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే (59) ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఎట్టకేలకు  కొలువు దీరినట్టయింది. ముంబై శివాజీ  పార్క్‌లో గురువారం సాయంత్రం అట్టహాసంగా  నిర్వహించిన ఈ కార్యక్రమానికి  రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన అతిరధ మహారధులు హాజరయ్య…
‘కాలేజీలు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి’
అమరావతి :  రాష్ట్రంలోని అన్ని కాలేజీలు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. గురువారం ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు …
పాస్టర్‌ హత్య: భూ వివాదామే కారణం..
హైదరాబాద్‌ :  హైదరాబాద్‌ నగరంలో జరిగిన పాస్టర్‌ సత్యనారాయణ రెడ్డి హత్య కేసును మాదాపూర్‌ పోలీసులు చేధించారు. అనంతపురంలో చర్చి నిర్వహిస్తున్న పాస్టర్‌ సత్యనారాయణ ఈ నెల 22న కొండాపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్టు…
15న టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం
తెలంగాణ భవన్‌లో ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4 గంటలకు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరగనుంది. ఈ నెల 18 నుంచి జరగబోయే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలపై చర్చించి.. ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై …
ఉప ఎన్నికలు..13 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ 13 మంది అభ్యర్థులతో (అనర్హత వేటు పడ్డ రెబల్ ఎమ్మెల్యేలు) తొలి జాబితాను విడుదల చేసింది. అనర్హత వేటు పడ్డ 17మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తూ నిన్న సుప్రీంకోర్టు తీర్పును వెల…